జానీ మాస్టర్ కేసు.. లేడీ కోరియోగ్రాఫర్ సంచలన వ్యాఖ్యలు

75చూసినవారు
జానీ మాస్టర్ పై కేసు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మహిళా కొరియోగ్రాఫర్ జ్యోతి రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు అమ్మాయిలు చాలా స్మార్ట్ గా ఆలోచిస్తున్నారు. చట్టాలను ఓవర్ స్మార్ట్ గా వినియోగిస్తున్నారు. లైఫ్ లో బాగా కష్టపడి ఎదిగిన అబ్బాయిల కెరీర్ ను దెబ్బకొట్టాలని చూస్తున్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. ఏవైనా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మనం రెండు వైపులా విని మాట్లాడాలి' అని వ్యాఖ్యానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్