బాన్సువాడ: మందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్న పోచారం

69చూసినవారు
బాన్సువాడ: మందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్న పోచారం
బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలం సుద్దులం తండాలో నూతనంగా నిర్మించిన శ్రీ జగదంబ మాత, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవాసంఘం జిల్లా అధ్యక్షులు బద్యనాయక్, తండా నాయక్, కారోభారిలు, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్