బాన్సువాడ: విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న పోచారం

67చూసినవారు
బాన్సువాడ: విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న పోచారం
బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండల పరిధిలోని బెల్యా నాయక్ తండాలో శ్రీ శివ పంచాయతన అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్