బాన్సువాడ పట్టణంలో అమృత్ పథకంలో భాగంగా వివిధ వార్డులో ప్రజలకు సాగునీటి సౌకర్యార్థం శుక్రవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ట్యాంక్ ఏర్పాటు కొరకు స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగాధర్, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు గుడాల నాగేష్, నార్ల రవీందర్, మోహన్ రెడ్డి, కొండ గంగాధర్, నార్ల ఉదయ్, సాహెబ్, కనుకుట్ల రాజు, బోడ భాస్కర్, పాల్గొన్నారు.