వర్ని: సబ్ స్టేషన్ ఏర్పాటుకు భూమి పూజ చేసిన పోచారం

75చూసినవారు
వర్ని: సబ్ స్టేషన్ ఏర్పాటుకు భూమి పూజ చేసిన పోచారం
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోర ఎత్తి పోతల పథకం కోసం జాకోర గ్రామంలో శుక్రవారం నూతన విద్యుత్తు సబ్ స్టేషన్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ జాకోర ఎత్తిపోతల పథకం నిర్మాణంతో తొమ్మిది గ్రామాల పరిధిలోని 4, 470 ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందుతుందన్నారు.

సంబంధిత పోస్ట్