జుక్కల్ కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ బండివార్ పరుశురాం మిలటరీ ఉన్నత అధికారుల ఆదేశాలతో హుటాహుటిన విధుల్లో చేరేందుకు తరలివెళ్ళినట్లు శనివారం ఆయన కుటుంబీకులు తెలిపారు. పరుశురాం ఈ నెల 2న సెలవులపై వచ్చాడని, ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు ఉండగా హఠాత్తుగా బయలుదేరి వెళ్లినట్లు వారు తెలిపారు.