రాంపూర్ సెక్రెటరీని సన్మానించిన పిట్లం ప్రెస్ క్లబ్ సభ్యులు

52చూసినవారు
రాంపూర్ సెక్రెటరీని సన్మానించిన పిట్లం ప్రెస్ క్లబ్ సభ్యులు
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్(కలన్) కి నూతన సెక్రెటరీగా బదిలీపై వచ్చిన భాస్కర్ కు పిట్లం మండల ప్రెస్ క్లబ్ సభ్యులు సీనియర్ రిపోర్టర్ వడ్ల రవి, గైని బాల్ రాజ్, గ్యార అంజి గురువారం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ పిట్ల సాయిలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మేంగారం లక్ష్మయ్య, గ్రామపంచాయతీ కరోబర్ భామని కృష్ణ, సిబ్బంది బసవరాజ్, పేరుమల్ల మోహన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్