కామారెడ్డి జిల్లాలో వరుస దొంగతనాలు

81చూసినవారు
కామారెడ్డి జిల్లాలో వరుస దొంగతనాలు
జుక్కల్ మండల్ లాడేగావ్ గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా వరుస దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. మంగళవారం ఒకే రోజు రెండు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. ఒకరి ఇంట్లో రూ. 50,000 నగదు, మరొకరి ఇంట్లో 30 తులాల వెండి, 1 తులం బంగారం, రూ. 2,000 నగదు పోయాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్