వడ్లశ్రీధర్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం: మంత్రి

76చూసినవారు
విధి నిర్వహణలో మరణించిన పోలీసు వడ్ల శ్రీధర్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి పొన్నాల ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.
పాల్వంచ మండల కేంద్రానికి చెందిన గ్రేహాండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ అంత్యక్రియల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ హాజరై పార్థివదేహానికి పూలమాలలువేసి నివాళులరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్