దేవునిపల్లి వీడీసీ సభ్యులకు సన్మానం

82చూసినవారు
దేవునిపల్లి వీడీసీ సభ్యులకు సన్మానం
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులను గురువారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమాకాంత్ రావు ఆధ్వర్యంలో శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ వీడీసీ అధ్యక్షుడు మర్కంటి స్వామి, నూతన అధ్యక్షుడు గూడెల్లి గంగారం, ఉపాధ్యక్షులు నిట్టు లింగారావు, వంగ రాహుల్ కుమార్, సభ్యులు ద్యావరి నవీన్, స్వామి, శ్రీను, రాజేందర్, నీలం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్