కామారెడ్డి: భారత రాజ్యాంగ రచయిత అంబేద్కర్ జయంతి

77చూసినవారు
కామారెడ్డి: భారత రాజ్యాంగ రచయిత అంబేద్కర్ జయంతి
మాచారెడ్డి మండల హెడ్ క్వాటర్ లో సోమవారం అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అయన ఆశయాలను ఆయన రాసిన రాజ్యాంగం ప్రజలకు, అన్ని వర్గాల వారికి మేలు జరిగే విధంగా రచించిన విషయాన్ని అందరికీ వివరించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రావుల ప్రభాకర్ టెంకాయ కొట్టి పూలమాల వేసి జై భీమ్ నినాదలు చేసారు.

సంబంధిత పోస్ట్