కామారెడ్డి: 15వ వార్డులో ఉచిత వాటర్ ట్యాంకు ప్రారంభం

50చూసినవారు
మున్సిపాలిటీ పరిధిలోని అశోక్ నగర్ (15 వ వార్డులో) ఉచిత వాటర్ ట్యాంకర్ ను ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వార్డులో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని 15వ వార్డు ఇన్‌చార్జి సబ్బని ప్రవీణ్ దృష్టికి కాలనీ ప్రజలు తీసుకురాగా వాటర్ ట్యాంకర్ ను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్