కామారెడ్డి: క్రీడా జిల్లా అధ్యక్షునిగా లక్ష్మీ నర్సాగౌడ్ ఎన్నిక

84చూసినవారు
కామారెడ్డి: క్రీడా జిల్లా అధ్యక్షునిగా లక్ష్మీ నర్సాగౌడ్ ఎన్నిక
కామారెడ్డి జిల్లా క్రీడా సంఘం ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సభ్యులు ఓట్లు వేశారు. అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించగా జిల్లా క్రీడా విభాగం అధ్యక్షునిగా గడ్కోల్ లక్ష్మీనర్సాగౌడ్ గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా రామచంద్రనాయక్, కోశాధికారిగా రాజలింగం ఎన్నికైనట్లు ఆదివారం ఎన్నికల అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్