కామారెడ్డి: డాక్టర్ బాలుకు జాతీయ సేవా పురస్కారాన్ని అందజేసిన ఎమ్మెల్యే

64చూసినవారు
కామారెడ్డి: డాక్టర్ బాలుకు జాతీయ సేవా పురస్కారాన్ని అందజేసిన ఎమ్మెల్యే
జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం చిలకలూరిపేటలో నిర్వహించిన జాతీయ సేవా పురస్కారం 2025 ను డాక్టర్ బాలుకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ కార్పోరేషన్ చైర్మన్ పొలంరెడ్డి దినేష్ రెడ్డిలు అందజేయడం జరిగింది. ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ, వ్యక్తిగతంగా 75 సార్లు రక్తదానం, ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నందుకు గాను ఈ పురస్కారాన్ని పొందడం జరిగింది.

సంబంధిత పోస్ట్