కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం వేల్పుగొండ గ్రామానికి చెందిన సందుగారి భరత్ కుమార్ గత రెండు రోజుల క్రితం సిరిసిల్ల రాజన్న జిల్లా గంభీరావుపేట్
మండలంలోని నర్మల ఎగువ మానెరులో డ్యామ్ లో పడి మృతిచెందారు. ఈ మేరకు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మాజీర్ బాయ్ శుక్రవారం రోజున ఆర్థిక సాయం మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.