కామారెడ్డి పట్టణంలోని ఆర్కే డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ క్యాడెట్ గా ఉన్న శ్రీకాంత్ ఇటీవల నిర్వహించిన అనేక క్యాంపుల్లో పాల్గొని ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్ కి ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీకి చేరుకున్న శ్రీకాంత్ ఎన్సీసీ డైరెక్టరేట్ లో రిపోర్ట్ చేశారు. ఈ నెల 26న న్యూఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్ లో ఇతర క్యాడేట్స్ తో కలిపి పార్టిసిపేట్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆర్కే సీఈఓ జైపాల్ రెడ్డి మాట్లాడారు.