
ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు (21-06-2025)
👉విశాఖకు చేరుకున్న PM మోదీ, స్వాగతం పలికిన చంద్రబాబు
👉నీటి వివాదంతో BRS మళ్లీ బతకాలని చూస్తోంది: రేవంత్
👉సినిమా డైలాగులను అనుసరిస్తామంటే కుదరదు: పవన్
👉చంద్రబాబుతో చర్చల ప్రతిపాదన.. ముందే కుదుర్చుకున్న ఫిక్సింగ్: హరీష్ రావు
👉 కన్నీళ్లు పెట్టుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
👉ట్రంప్ విందు ఆహ్వానాన్ని తిరస్కరించా: ప్రధాని మోదీ
👉శుభ్మన్ గిల్, జైస్వాల్ సెంచరీలు.. తొలి రోజు భారత్దే పైచేయి