కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన దోమకొండ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి. ఇందిర గాంధీ ఈ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రధాన మంత్రిగా పాలు సేవలు అందించి ప్రజలను ఆదుకొని భారతదేశాన్ని పరిపాలించారు అని ఈ సందర్భంగా మాట్లాడారు.