ఎల్లారెడ్డిలో ఘనంగా అయ్యప్ప పడిపూజా

69చూసినవారు
ఎల్లారెడ్డిలోని శ్రీశ్రీశ్రీ. ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం రాత్రి 9. 30కు ప్రారంభం అయినా అయ్యప్ప పడిపూజా అర్ధరాత్రి 12గంటలవరకు జరిగింది. ఆలయ పూజారీ శ్రీనివాస్ రావు స్వామి వారికీ అభిషేకాలు నిర్వహించారు. గురుస్వామి చంద్రం ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు అయ్యప్ప జయంతిని పురస్కరించి పడిపూజా నిర్వహించారు. 18మెట్ల పడి వెలిగించి పూజను పూర్తి చేసారు. భక్తులకు స్వామివారి ప్రసాదం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్