
భారత జవాన్ ను తిరిగి అప్పగించిన పాక్
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ దళాలు ఉగ్రవాదులను వేటాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో BSF జవాన్ పూర్ణమ్పూర్ణచంద్ర కుమార్ షాను పాకిస్తాన్ అదుపులోకి తీసుకుంది. తాజాగా పాక్ రేంజర్ల పూర్ణమ్రేంజర్లు పూర్ణచంద్ర కుమార్ షాను తిరిగి భారత్కు అప్పగించింది. అటారీ-వాఘా బోర్డర్ ద్వారా మనదేశానికి పంపింది. తన భర్త తిరిగొచ్చేలా చూడాలని ఆయన భార్య ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. దీంతో కేంద్రం చర్చలు జరిపి జవాన్ను స్వదేశానికి తీసుకువచ్చింది.