కామారెడ్డిలో ప్రశాంతంగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర

65చూసినవారు
కామారెడ్డిలో ప్రశాంతంగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర
కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం ప్రారంభమైన గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్పీ ఆధ్వర్యంలో భారీగా అదనపు బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. శోభాయాత్రతో ప్రధాన రోడ్లన్నీ రద్దీగా మారాయి. వాహనదారులు ప్రయాణికులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్