వైద్యున్ని సత్కరించిన బంగారు నందిఅవార్డు గ్రహీత గోపాల్ గౌడ్

71చూసినవారు
ఎల్లారెడ్డిలోని ప్రముఖ సర్జన్ డాక్టర్. నాగేశ్వరరావు చిత్రపటాన్ని తన చేతితో గీసిన ప్రముఖ చిత్రకారుడు, బంగారు నంది అవార్డుగ్రహిత గోపాల్ గౌడ్ ఆ చిత్రపటాన్ని శుక్రవారం డాక్టర్ బహుకరించి సత్కారించారు. ఈ సందర్బంగా సినియర్ జర్నలిస్టులు వి. రాజేందర్ నాథ్, రాజ్ కుమార్, బీజేపీ రాష్ట్ర నేత బాలకిషన్, అధ్యాపకుడు డాక్టర్. ఎం. సత్యనారాయణ కలిసి డాక్టర్ తో పాటు చిత్రకారున్ని సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్