ఆంధ్రప్రదేశ్ లో సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై ఏపీ పోలీసులు చేస్తున్న దౌర్జన్యాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంల్లో శుక్రవారం జర్నలిస్టులు నల్ల బ్యాడ్జిలు ధరించి ఆందోళన చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ ఆందోళనలో ఎల్లారెడ్డి జర్నలిస్టులు పాల్గొన్నారు.