ఎంపీడీవో పర్బన్న సేవలు మరువలేనివి

78చూసినవారు
ఎంపీడీవో పర్బన్న సేవలు మరువలేనివి
నాగిరెడ్డిపేట మండల ఎంపీడీవో పర్బన్న సేవలు మరువలేనివనిమాజీ జెడ్పిటిసి ఉమ్మన్న గారి మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం ఎంపీడీవో పర్పన్న పదవి విరమణ సందర్భంగా మండలంలోని మాల్తుమ్మెద రైతు వేదికలో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో పర్పన్నతో కలిసి పని చేసిన గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రజాప్రతినిధులు వారి యొక్క అనుభవాలను ఒకరినొకరు పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్