జిల్లాలో 3గంటల వరకు పెరిగిన పోలింగ్ శాతం

543చూసినవారు
జిల్లాలో 3గంటల వరకు పెరిగిన పోలింగ్ శాతం
కామారెడ్డి జిల్లాలో పోలింగ్ ప్రశాంతగా సాగుతుంది. మధ్యాహ్నం 3గంట వరకు జుక్కల్ లో65. 84 శాతం, ఎల్లారెడ్డిలో 67. 25 శాతం, కామారెడ్డి. 60. 27 శాతం, బాన్సువాడలో 65. 80శాతం పోలింగ్ నమోదయ్యిందని ఎన్నికల జిల్లా అధికారి , కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్