బోయినపల్లిలోని పద్మశాలి సమాజ సేవా సంఘం నూతన కార్యవర్గమును ఆదివారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు దూసరాజేశం, అధ్యక్షులు బిల్ల మల్లేశం, ఉపాధ్యక్షులు భీమనాతిని రమేష్ , ప్రధాన కార్యదర్శి మ్యాన కరుణాకర్, కోశాధికారి వాసాల శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి సిరిపురం ఉపేందర్, కార్యవర్గ సభ్యులుగా వాసాల అశోక్, సామల రాజశేఖర్, మ్యాన రమేష్, స్వర్గం శ్రీశైలం, బిల్లా వెంకట నరసయ్య, శ్రీధర్, రమేష్, చంద్రమౌళి ఎన్నికయ్యారు.