అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇబ్రహీంపట్నం మండలం శాఖ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రములోని ప్రభుత్వ పాఠశాలలో ఎబీవీపీ నాయకులు ఆహార నాణ్యతను పరిశీలించి, అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి నగర కార్యదర్శి మంగళపల్లి మారుతి, ప్రణీత్, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.