ధర్మపురి: రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి

78చూసినవారు
ధర్మపురి: రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
భూ సమస్యలు ఉన్న ప్రజలు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత తెలిపారు. మంగళవారం గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామంలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ అవగాహనా సదస్సులో అడిషనల్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్