పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల ఎంపీపీగా ముత్యాల కరుణశ్రీ బలరాంరెడ్డి ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని విజయవంతంగా ముగించుకొని ఇటీవల పదవి విరమణ చేసిన సందర్భంగా గురువారం కరీంనగర్ లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు శాలువాతో సన్మానించి అభినందించారు.