స్కూల్ వ్యాన్ డీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

85చూసినవారు
జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం చెర్లపల్లి-దమ్మనపేట చౌరస్తాలో శనివారం ఓ స్కూల్ బస్సు ఎక్సెల్ వాహనం డీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పెగడపల్లికి చెందిన ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో జగిత్యాలకు తరలించారు. సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్