జగిత్యాల: కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

63చూసినవారు
జగిత్యాల: కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
జగిత్యాల రూరల్ మండలం పొలాస, బాలపెల్లిలలో పిఏసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యానికి వేగవంతంగా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలన్నారు. వారి వెంట జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, జగిత్యాల రూరల్ మండల తహసిల్దార్ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్