జగిత్యాల: మృతుడి కుటుంబానికి 5లక్షలు అందజేసిన ఎమ్మెల్యే

55చూసినవారు
జగిత్యాల: మృతుడి కుటుంబానికి 5లక్షలు అందజేసిన ఎమ్మెల్యే
జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన సనుగుల తిరుపతి ఇటీవల కరెంటు షాక్ తో మరణించారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన 50 వేల చెక్కును, 4 లక్షల 50 వేల బాండ్ ను వారి కుటుంబ సభ్యులకు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ అందజేశారు.

సంబంధిత పోస్ట్