తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని జగిత్యాలలోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ఆదివారం శ్రీ సూర్య భగవానుకి, ప్రత్యేక పూజల అనంతరం ప్రత్యేక పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
ఫౌండర్ ఛైర్మెన్ వడ్లగట్ట రాజన్న, ఆర్గనైసింగ్ సెక్రటరీ వోడ్నాల శ్రీనివాస, ధర్మకర్త భారతాల రాజసాగర్, శ్రీధర్, పల్లెర్ల ఉమాపతి, మార రాజేశం, గూడూరు శ్రవణ్ కుమార్, అర్చకులు చిలకముక్కు విష్ణు పాల్గొన్నారు.