జగిత్యాల: రేపటి ప్రజావాణి యథాతథo

77చూసినవారు
జగిత్యాల: రేపటి ప్రజావాణి యథాతథo
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రేపటి నుండి యథాతథoగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. భూభారతి అవగాహన సదస్సుల కారణంగా రద్దు చేయబడిన ప్రజావాణిని తిరిగి ఈ నెల 16 సోమవారం నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ అర్జీలను సమర్పించవచ్చని సూచించారు.

సంబంధిత పోస్ట్