ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి అని జగిత్యాల జిల్లా ఎస్పీ ఆశోక్ కుమార్ అన్నారు. శనివారం పదవీ విరమణ పొందుతున్న ఏఎస్ఐలు చంద్రశేఖర్, కరుణాకర్, అంజయ్యలను డిపివో కార్యాలయంలో శాలువా, పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, డిఎస్పీ రఘు చందర్, ఆర్ఐ వేణు, ఆర్ఎస్ఐలు కృష్ణ పాల్గొన్నారు.