కరీంనగర్ పట్టణంలో వర్ష కాలంలో రెండు రోజులుగా పడుతున్న వర్షంతో డివిజన్ లోని పలు కాలనీలు బృందావనం కాలనీ, గణేష్ వీధి, వినాయక నగర్ మరియు రోడ్ 8 ప్రాంతాల్లో ఖాళీ పాట్లల్లో నీరు నిల్వకుండా మున్సిపల్ సిబ్బంది సోమవారం శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ పాల్గొన్నారు.