అఘోరీపై మహిళ కమిషన్కు ఫిర్యాదు

60చూసినవారు
అఘోరీపై రాణిగంజ్ బుద్ధ భవన్లో మహిళా కమిషను కరీంనగర్కు చెందిన రాధిక అనేక బాధితురాలు బుధవారం ఫిర్యాదు చేసింది. అఘోరీ తనను పెళ్లి చేసుకొని వాడుకొని వదిలేశారంటూ మహిళా కమిషన్కు ఆమె విన్నవించింది. సోమవారం వర్షిణి అనే యువతిని అఘోరీ పెళ్లి చేసుకున్నారంటూ ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం కావాలని బాధితురాలు కోరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్