కరీంనగర్: మైనార్టీ గురుకుల పాఠశాలలపై వినూత్నంగా అవగాహన

69చూసినవారు
కరీంనగర్: మైనార్టీ గురుకుల పాఠశాలలపై వినూత్నంగా అవగాహన
కరీంనగర్ ప్రభుత్వ మైనారిటీ గురుకులాల్లో కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ గురుకుల ఆర్ఎల్సి కనపర్తి సురేశ్ కుమార్ వినూత్నంగా అవగాహన కల్పించారు. అస్లాం మజీద్ దగ్గర శుక్రవారం మైనారిటీ గురుకుల పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఉపాధ్యాయ బృందంతో కలిసి వివరించారు. సమాజంలో అందరితో సమానంగా ఎదగడానికి గురుకులాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్