ఎమ్మెల్యే ఆరోపణలపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేయాలి: గంగుల

57చూసినవారు
రాష్ట్రంలో పారదర్శక పరిపాలన కొనసాగించాలనే ఉద్దేశం సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నట్లయితే హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గ్రూప్స్ ఫలితాల విషయంలో చేస్తున్న ఆరోపణపై జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. బుధవారం క్యాంపు ఆఫీస్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. కొంతమంది నాయకులు లేదా అధికారులు చేస్తున్న తప్పుల వల్ల విద్యార్థుల జీవితాలు అంధకారం అవుతున్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్