కరీంనగర్: భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన

70చూసినవారు
కరీంనగర్: భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపంలో గురువారం భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యకమానికి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డీవో మహేశ్వర్ హాజరైయ్యారు. భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం పై రైతులకు వారు అవగాహన కల్పించారు. భూ భారతిపై ఎలాంటి సందేహాలు ఉన్న అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.

సంబంధిత పోస్ట్