కరీంనగర్: సూరేపల్లి సుజాతపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన ప్రవీణ్ రావు

62చూసినవారు
కరీంనగర్: సూరేపల్లి సుజాతపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన ప్రవీణ్ రావు
ఆపరేషన్ సింధూర్"ను అగౌరపరిచే విధంగా సైనికుల సాహసాన్ని కించపరుస్తూ ఎగతాళి చేసే విధంగా సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేసిన శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, గవర్నర్ లకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మెయిల్, పోస్ట్ ద్వారా ఫిర్యాదు లేఖలను పంపించారు.

సంబంధిత పోస్ట్