మత్యకార సొసైటీలకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా నూతన వ్యాపారంలో ప్రారంభించడంలో వారికి కావలసిన సదుపాయాలను అందించడం కొరకు ఎన్ఏఎఫ్ శనివారం బండలింగంపల్లి సొసైటీని సందర్శించారు. వారికి ఇప్పటికే అమలు చేయబడుతున్న ఎఫ్ ఎఫ్ పి ఓ పథకం ద్వారా జమ కాపాడిన నగదును మరియు రాబోవు ఇతర పెట్టుబడులను ఎలా వినియోగించుకోవాలో సూచనలు మరియు వ్యాపార నిర్వహణ గురించి వారికి అవగాహన అందించడం కొరకు సందర్శించడం జరిగింది.