కరీంనగర్ కు నూతనంగా వచ్చిన కమిషనర్ అఫ్ పోలీస్ గౌస్ ఆలం ను బుధవారం సాయంత్రం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి, అమ్ము స్వచ్చంద సంస్థ అధినేత డాక్టర్ పోతుగంటి సుజాత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.