డీజిల్ బస్సులు లేకుండా చూస్తాం: మంత్రి పొన్నం

55చూసినవారు
రాష్ట్ర వ్యాప్తంగా 500 ఎలక్ట్రిక్ బస్సులను మొదటి విడతగా ప్రారంభిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. దీనికోసం జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం చేసుకున్నామన్నారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తామని వివరించారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల ఒక్క డిజిల్ బస్సు కూడా ఉండకుండా ప్రణాళికలు చేస్తున్నామని, హైదరాబాద్లో అన్ని ఎలక్ట్రిక్ బస్సులు నడిపేలా చూస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్