భారత ఆపరేషన్ సిందూర్ పై కోరుట్ల ముస్లింలు మద్దతుగా ర్యాలీ

65చూసినవారు
భారత ఆపరేషన్ సిందూర్ పై కోరుట్ల ముస్లింలు మద్దతుగా ర్యాలీ
ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించి ఉగ్రవాద శిబిరాలను సర్వనాశనం చేసిందన్నారు. ఈ సక్సెస్‌ భారత్‌ సైనికులకు అంకితమని కోరుట్ల మైనార్టీ రిపోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అన్వార్ సిద్ధిక్ అన్నారు. శనివారం భారత సైనికులు చేసిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా కోరుట్ల పట్టణంలో భారత సైన్యం చూపిస్తున్న శౌర్యానికి సంఘీభావం తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్