ఆపరేషన్ సిందూర్ నిర్వహించి ఉగ్రవాద శిబిరాలను సర్వనాశనం చేసిందన్నారు. ఈ సక్సెస్ భారత్ సైనికులకు అంకితమని కోరుట్ల మైనార్టీ రిపోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అన్వార్ సిద్ధిక్ అన్నారు. శనివారం భారత సైనికులు చేసిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా కోరుట్ల పట్టణంలో భారత సైన్యం చూపిస్తున్న శౌర్యానికి సంఘీభావం తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు.