శంకరపట్నం: రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు

51చూసినవారు
శంకరపట్నం: రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు
శంకరపట్నం మండలం తాడికల్ లో రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ కి చెందిన అశోక్, సంధ్యారాణి, జగన్నాథ్ పూర్ కి చెందిన ముసుకే సమ్మయ్య, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు హుజురాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తుండగా తాడికల్ గ్రామ పెద్దమ్మ గుడి వద్ద ప్రధాన రహదారిపై ఈ సంఘటన హఠాత్తుగా కుక్క అడ్డు రావడంతో బైక్ పై ఉన్న వ్యక్తులు అదుపుతప్పి కింద పడ్డారు.

సంబంధిత పోస్ట్