Top 10 viral news 🔥

గోరంట్ల మాదవ్ను కస్టడికి కోరుతూ పోలీసులు పిటిషన్
AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను 5 రోజుల పాటు కస్టడీకి కోరుతూ నగరంపాలెం పోలీసులు గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చేబ్రోలు కిరణ్ పై దాడికి యత్నించిన కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రస్తుతం గోరంట్ల మాధవ్ ఖైదీగా ఉన్నారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం కస్టడీ పిటిషన్ను సోమవారానికి వాయిదా వేసింది.