ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీసీపీ

74చూసినవారు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ అన్నారు. శనివారం భారత సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పెద్దపల్లి రైల్వే స్టేషన్, బస్టాండ్ జనసంచారంతో రద్దీగా ఉండే ప్రాంతాలలో బాంబు డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో లగేజ్, పార్సిళ్లు, బ్యాగులను తనిఖీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, సందేహాస్పద వాహనాల సమాచారాన్ని పోలీసులకు వెంటనే ఇవ్వాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్