పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో శనివారం ఉరుములు, మెరుపులు, గాలితో కూడిన భారీ వర్షం కురవడంతో చల్లగాలిని పీల్చుకున్న జనం. ముందుగానే వర్షాకాలం వచ్చింది అనే అభిప్రాయం వ్యక్తం చేసిన జనం. రానున్న 2, 3 రోజులో తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.