ఒసిపి2 ప్రమాద బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: యాదగిరి సత్తయ్య

80చూసినవారు
రామగుండం 3 ఓసిపి టులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బుధవారం బిఎంఎస్ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. డీజీఎంఎస్ చే విచారణ చేసి ప్రమాదానికి కారణమైన అధికారులను కఠినంగా శిక్షించాలన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్